నిర్మాత బన్నీ వాసును పరామర్శించిన అల్లు అర్జున్
- ఇటీవల మృతి చెందిన బన్నీ వాసు సోదరుడు
- పరామర్శించిన బన్నీ, అల్లు శిరీష్, సుకుమార్
- ప్రస్తుతం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాను నిర్మిస్తున్న బన్నీ వాసు
ప్రస్తుతం బన్నీ వాసు అఖిల్ హీరోగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాను నిర్మిస్తున్నారు. తొలుత గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పని చేసిన బన్నీ వాసు... ఆ తర్వాత సహ నిర్మాతగా, అనంతరం నిర్మాతగా మారి, పలు చిత్రాలను నిర్మించారు. మరోవైపు, ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప' అనే చిత్రంలో నటిస్తున్నారు.