Guntur District: గుంటూరు జిల్లాలో 109కి చేరిన పాజిటివ్ కేసులు

  • గుంటూరు జిల్లాలో  క్రమంగా పెరుగుతున్న ‘కరోనా’ కేసులు
  • అర్బన్ లో 85, రూరల్ లో 24 కేసుల నమోదు
  • ఇప్పటి వరకు కరోనా’ బారిన పడి ఇద్దరి మృతి  
109 Corona positive cases in Guntur

గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. ఈ జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 109కి చేరింది. గుంటూరు అర్బన్ లో 85, రూరల్ లో 24 కేసులు నమోదయ్యాయని, 1800 మందికి పరీక్షలు నిర్వహించామని సంబంధిత అధికారులు తెలిపారు. ‘కరోనా’ బారిన పడి ఈ జిల్లాలో ఇద్దరు మృతి చెందారని అన్నారు.

More Telugu News