'కార్తికేయ 2' విషయంలో నిర్మాతల నిర్ణయం
- గతంలో హిట్ కొట్టిన 'కార్తికేయ'
- సీక్వెల్ దిశగా సన్నాహాలు
- ఆలోచనలో పడిన చందూ మొండేటి
దాంతో ఈ సినిమాను నిర్మించడానికి పీపుల్ మీడియావారు ముందుకు వచ్చారు. 13 కోట్లలోనే ఈ సినిమాను నిర్మించాలనే నిర్ణయానికి వాళ్లు వచ్చినట్టుగా సమాచారం. అయితే అంతమొత్తంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయగలనా? లేదా? అనే సందేహంతో చందూ వున్నాడని అంటున్నారు. నిఖిల్ కూడా ఇదే విషయాన్ని గురించి ఆలోచిస్తున్నాడని చెబుతున్నారు. నిర్మాతలు మాత్రం తాము చెప్పిన బడ్జెట్ కి కట్టుబడి ఉన్నారట. ఈ విషయంలో నిఖిల్ - చందూ మొండేటి ఏం నిర్ణయించుకుంటారో చూడాలి మరి.