'డిస్కోరాజా' ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ ఖరారు
- రవితేజ తాజా చిత్రంగా 'డిస్కోరాజా'
- హైలైట్ గా నిలవనున్న తమన్ సంగీతం
- సందడి చేయనున్న ముగ్గురు భామలు
రవితేజ సరసన నాయికలుగా నభా నటేశ్ .. పాయల్ రాజ్ పుత్ .. తాన్యా హోప్ నటించారు. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. ఆయన అందించిన సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ముగ్గురు భామలతో తెరపై రవితేజ చేసే సందడి కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.