Andhra Pradesh: ఏపీలో టీడీపీ కార్యాలయం నిర్మాణ సంస్థకు నోటీస్!

షార్ట్స్‌లో చూడండి
ఏపీలోని టీడీపీ కార్యాలయం నిర్మాణ సంస్థకు నోటీస్ జారీ అయింది. మంగళగిరి దగ్గర పోరంబోకు స్థలాన్ని పూడ్చి టీడీపీ కార్యాలయం నిర్మిస్తున్న ఎస్ఆర్ఆర్ సంస్థకు రెవెన్యూ శాఖ నోటీస్ జారీ చేసింది. వారం రోజుల్లోగా ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ నోటీసులో హెచ్చరించింది.

Go Back to Shorts
Andhra Pradesh
Mangalagiri
Telugudesam
Guntur

More Telugu News