సింగరేణి కార్మికుడిగా కనిపించనున్న విజయ్ దేవరకొండ
- విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'డియర్ కామ్రేడ్'
- తదుపరి సినిమా క్రాంతిమాధవ్ తో
- నాయికలుగా రాశి ఖన్నా .. ఐశ్వర్య రాజేశ్
అయితే కథలో ఒక సందర్భంలో మాత్రమే ఆయన ఇలా కనిపిస్తాడని అంటున్నారు. అటు క్లాస్ ఆడియన్స్ .. ఇటు మాస్ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే కంటెంట్ తోనే ఈ సినిమాను రూపొందిస్తున్నారట. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాలో రాశి ఖన్నా .. ఐశ్వర్య రాజేశ్ కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ సినిమా తరువాత వెంకీ అట్లూరితో కలిసి విజయ్ దేవరకొండ సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా సమాచారం.