చరిత్ర సృష్టించిన సైనికుడు... వింబుల్డన్ మెయిన్ డ్రాకు సుబేదార్ శ్రీరామ్ బాలాజీ
- ఆర్మీలో నాయబ్ సుబేదార్ గా ఉన్న శ్రీరామ్ బాలాజీ
- విష్ణు వర్థన్ తో కలసి మెయిన్ డ్రాకు అర్హత
- పురుషుల డబుల్స్ ఆడనున్న జంట
గడచిన 14 నెలల కాలంలో, వీరిద్దరి జోడీ ఏటీపీ చాలెంజర్ సర్క్యూట్ టోర్నీల్లో ఏడింట ఫైనల్స్ వరకూ ప్రవేశించింది. వీటిల్లో ఐదు టైటిళ్లు కూడా గెలిచింది. వింబుల్డన్ పోటీల్లో శ్రీరామ్ బాలాజీతో కలసి శక్తి మేరకు ఆడి సత్తా చాటాలని నిర్ణయించినట్టు ఈ సందర్భంగా విష్ణు వర్థన్ వ్యాఖ్యానించాడు.