గవర్నర్కు విశ్వ హిందూ పరిషత్ లేఖ.. టీటీడీ ఛైర్మన్, జేఈవోలను తొలగించాలని డిమాండ్
- టీటీడీ బోర్డును రద్దు చేయాలన్న విశ్వ హిందూ పరిషత్
- దేవాలయాలకు ధార్మిక మండళ్లు ఏర్పాటు చేయాలన్న వీహెచ్పీ
- బహిరంగ లేఖలో డిమాండ్లు
కాగా, ఈ రోజు టీటీడీ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం చేసింది. ఛైర్మన్గా పుట్టా సుధాకర్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు.