ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్జే దొర కన్నుమూత
- కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న హెచ్జే దొర
- హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్
- ఇవాళ డయాలసిస్ చేయించుకుని ఇంటికి వెళ్లాక తీవ్ర అస్వస్థత
- నిమ్స్ కు తరలించిన కుటుంబ సభ్యులు
- చికిత్స పొందుతూ మృతి