కేసీఆర్ను పరామర్శించేందుకు రేపు హైదరాబాద్కు జగన్
- ఫామ్హౌస్లో కాలుజారి కిందపడిన బీఆర్ఎస్ అధినేత
- యశోద ఆసుపత్రిలో శస్త్రచికిత్స అనంతరం డిశ్చార్జ్
- హైదరాబాద్ నందినగర్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ సీఎం
కాగా, ప్రస్తుతం బంజారాహిల్స్లోని నందినగర్లో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పరామర్శించేందుకు జగన్మోహన్రెడ్డి రేపు హైదరాబాద్ వస్తున్నారు. నేరుగా కేసీఆర్ నివాసానికి వెళ్లి పరామర్శిస్తారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తారు.