ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువని చంద్రబాబు, లోకేశ్ అనుకుంటున్నారు: సజ్జల
- 2014 నాటి హామీలనే చంద్రబాబు మళ్లీ ప్రచారం చేస్తున్నారన్న సజ్జల
- ప్రజలను మోసం చేయడమేనని స్పష్టీకరణ
- ప్రజలకు అన్నీ గుర్తుంటాయని వెల్లడి
కాగా, బీజేపీ వాళ్లు పిలవకపోయినా, పిలిచినట్టుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని సజ్జల విమర్శించారు. చంద్రబాబు గతంలో మోదీని ఇష్టం వచ్చినట్టు తిట్టారని వెల్లడించారు. బీజేపీ భాగస్వామిగా ఉన్న సమయంలో చంద్రబాబు కేంద్రం నుంచి ఏమీ సాధించుకురాలేదని, కానీ జగన్ ఎవరి భాగస్వామ్యం లేకుండానే కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తున్నారని సజ్జల కొనియాడారు.