ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్కు షాకిచ్చిన బంగ్లాదేశ్.. టీ20ల్లో తొలిసారి ఇంగ్లిష్ జట్టుపై విజయం!
- 157 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే అందుకున్నబంగ్లాదేశ్
- పొట్టి ఫార్మాట్లో ఇంగ్లండ్పై ఆ జట్టుకు ఇదే తొలి విజయం
- ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నజ్ముల్ హొసైన్
అనంతరం 157 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నజ్ముల్ హొసైన్ 30 బంతుల్లో 8 ఫోర్లతో 51 పరుగులు చేయగా, కెప్టెన్ షకీబల్ హసన్ 34 పరుగులు చేశాడు. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ ఈ నెల 12న ఢాకాలో జరుగుతుంది.