ఆలయం తలుపులు స్వయంగా తెరిచిన ఏనుగు.. మారాం చేసి పంతం నెగ్గించుకున్న వైనం!
- తిరువానైక్కావల్ జంబుకేశ్వర ఆలయంలో అరుదైన ఘటన
- ఆలయం తలుపులు తెరించేందుకు పట్టుబట్టి పంతం నెగ్గించుకున్న ఏనుగు
- సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్
ఇదిలావుంటే.. తాజాగా ఆ ఏనుగుకు సంబంధించిన ఓ ఆసక్తికర ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆలయం తలుపులు తెరిచేందుకు ఏనుగు పట్టుపట్టడం, మారాం చేసి మరీ తన పంతం నెగ్గించుకోవడం స్థానికుల్లో పెద్ద చర్చకే దారి తీసింది. ఏనుగు ఆలయం తలుపులు స్వయంగా తెరిచి బయటకు వస్తున్న వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.