బౌల్ట్, డికాక్ వంటి ఆటగాళ్లు టెస్టులకు దూరం కావడంపై ఐసీసీ దృష్టి సారించాలి: విజయసాయిరెడ్డి
- టీ20 క్రికెట్ అంటే అందరికీ ఇష్టమేనన్న విజయసాయి
- అగ్రశ్రేణి ఆటగాళ్లు టెస్టులకు దూరమవుతున్నారని వ్యాఖ్య
- ఐసీసీ చర్యలు తీసుకోవాలని సూచన
ఈ అంశంపై ఐసీసీ దృష్టి సారించాలని సూచించారు. స్వచ్ఛమైన క్రికెట్ కు ప్రతిరూపమైన టెస్టు ఫార్మాట్ కు అగ్రశ్రేణి ఆటగాళ్లు అందుబాటులో ఉండే విధంగా ఐసీసీ చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. తద్వారా క్రికెట్ వినోదం పదిలంగా ఉండేలా చూడాలని పేర్కొన్నారు.