స్పందించమన్నా పట్టించుకోవట్లేదు!.. బీజేపీ అధికార ప్రతినిధులపై బండి సంజయ్ ఆగ్రహం
- 9 మంది అధికార ప్రతినిధులున్నా లాభం లేదన్న సంజయ్
- అధికార ప్రతినిధులు చేయాల్సిన పనులు చేయట్లేదని విమర్శ
- ఇకపై రోజూ ఓ అధికార ప్రతినిధి కార్యాలయంలో ఉండాల్సిందేనన్న సంజయ్
ఇకపై అలా కుదరదని చెప్పిన బండి సంజయ్.. ఇకపై ప్రతి రోజు అధికార ప్రతినిధుల్లో ఒకరు పార్టీ కార్యాలయంలో ఉండాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల్లో జరిగే ఘటనలపై నేతలను అప్రమత్తం చేస్తూ పార్టీ లైనప్ను వారికి వివరించాలని ఆయన అధికార ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.