ఎన్నికలను ఆరు రోజులపాటు వాయిదా వేయండి: ఈసీకి లేఖ రాసిన పంజాబ్ సీఎం
- వచ్చే నెల 14న ఒకే విడతలో పంజాబ్ ఎన్నికలు
- 16న శ్రీ గురు రవిదాస్ జయంతిని పురస్కరించుకుని బెనారస్ సందర్శించనున్న లక్షలాదిమంది
- వారంతా ఓటు వేసే అవకాశాన్ని కోల్పోతారన్న సీఎం
కాగా, పంజాబ్లోని అధికార కాంగ్రెస్ పార్టీ నిన్న 86 మందితో కూడిన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ చామ్కూర్ సాహిబ్ నుంచి పోటీ చేస్తుండగా, పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ అమృత్సర్ తూర్పు నుంచి పోటీ చేస్తున్నారు. ఫిబ్రవరి 14న ఇక్కడ ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా, మార్చి 10న ఫలితాలు విడుదల కానున్నాయి.