కర్నూలులో కలెక్టర్ నివాసం ముట్టడి... సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి అరెస్ట్!
- వినాయకచవితి ఇళ్లలోనే జరుపుకోవాలన్న ప్రభుత్వం
- తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీజేపీ
- ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్
- కర్నూలులో ఆందోళన
దాంతో పోలీసులు బీజేపీ అగ్రనేతలు సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిలను అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. పోలీసులు బీజేపీ నేతలను తరలించే సమయంలో ఆ పార్టీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్యుద్ధం జరిగింది. ఓ దశలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.