టీమిండియా టాపార్డర్ ను కట్టడి చేసిన లంక బౌలర్లు
- కొలంబోలో టీమిండియా, శ్రీలంక మ్యాచ్
- టీమిండియా టార్గెట్ 276 రన్స్
- 32 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసిన భారత్
- రాణించిన లంక బౌలర్లు
ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ (53), మనీష్ పాండే (37) రాణించారు. మనీష్ పాండే రనౌట్ కాగా, ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా (0) డకౌట్ కావడంతో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. సూర్యకుమార్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత సందాకన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.