అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై జగన్ సమీక్ష
- పనులు ప్రారంభించిన 14 నెలల్లో పూర్తి కావాలి
- విగ్రహం చాలా నాణ్యంగా ఉండాలి
- స్ట్రక్చర్ లో మెరుపు, కళ తగ్గకుండా చూడాలి
విగ్రహం చాలా నాణ్యంగా ఉండాలని చెప్పారు. స్ట్రక్చర్ లో మెరుపు, కళ తగ్గకుండా చూడాలని అన్నారు. గ్రీనరీ బాగుండాలని, చెడిపోకుండా చూడాలని చెప్పారు. అంబేద్కర్ స్మృతివనం వద్ద లైబ్రరీ, గ్యాలరీతో పాటు మ్యూజియం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్వరాజ్ మైదాన్ వద్ద రోడ్డును విస్తరించి ఫుట్ పాత్ ను అభివృద్ధి చేయాలని చెప్పారు.