వందలాది గబ్బిలాలు మృతి.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అలజడి
- మధ్యప్రదేశ్లో ఘటన
- ఇటీవల బిహార్, యూపీల్లోనూ గబ్బిలాల మృతి
- ఆందోళన చెందుతోన్న ప్రజలు
- ఎండవేడికే అంటోన్న వైద్యులు
కాగా, ఇటీవలే బీహార్లోని భోజ్పూర్ జిల్లాలో 300 గబ్బిలాలు మృతి చెందిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఉత్తరప్రదేశ్లోనూ ఇటీవల దాదాపు 800కి పైగా గబ్బిలాలు చనిపోయాయి. అవి ఎండ వేడికే మృతి చెందాయని వైద్యుల నివేదికల ద్వారా తెలిసింది. చైనాలో కరోనా వ్యాప్తి గబ్బిలాల వల్లే జరిగిందని కొన్ని నెలల క్రితం కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.