సీఏఏ వ్యతిరేక కార్యక్రమంలో కలకలం రేపిన యువతి.. ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు
- బెంగళూరులో ‘సేవ్ కాన్స్టిట్యూషన్’ కార్యక్రమం
- అసదుద్దీన్ ప్రసంగం తర్వాత వేదిక ఎక్కిన యువతి
- ఆమెకు, తమకు సంబంధం లేదన్న అసద్
వెంటనే అప్రమత్తమైన ఒవైసీ.. ఆమె వద్దకు వచ్చి మైక్ లాక్కుకుని పక్కకు తీసుకెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమూల్య వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. ఆమెకు ఈ కార్యక్రమానికి సంబంధం లేదని, కార్యక్రమ నిర్వాహకులు ఆమెను ఆహ్వానించలేదని వివరణ ఇచ్చారు. తాము ఎప్పటికీ పాకిస్థాన్కు మద్దతు ఇవ్వబోమని, భారత్తోనే ఉంటామని ఒవైసీ స్పష్టం చేశారు.