మూడు రాజధానుల నిర్ణయంపై ఎన్నారైల నిరసన
- ఆస్ట్రేలియాలో ఆంధ్రప్రాంత ఎన్నారైలు ప్లకార్డులతో ప్రదర్శన
- రైతులకు అన్యాయం చేయడం తగదని ఆవేదన
- అన్ని ప్రాంతాల సమానాభివృద్ధే లక్ష్యంగా సాగాలని నినాదం
అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగాలన్నారు. మూడు రాజధానుల నిర్ణయంతో రైతుల్లో అశాంతి నెలకొందన్నారు. శాంతి భద్రతలపైనా, రాష్ట్రాభివృద్ధిపైనా ఈ ప్రభావం పడుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరారు.