ఏఐసీసీ అధికార ప్రతినిధిగా జైపాల్ రెడ్డి నియామకం!
- ఉత్తర్వులు జారీ చేసిన రాహుల్ గాంధీ
- కీలక పరిణామంగా చెబుతున్న పరిశీలకులు
- హర్షం వ్యక్తం చేస్తున్న తెలంగాణ నేతలు
నిజానికి జైపాల్ రెడ్డికి సీడబ్ల్యూసీ పునర్వ్యవస్థీకరణలో చోటు దక్కుతుందని భావించారు. ఏఐసీసీలో కీలక పదవి వస్తుందన్న ప్రచారం కూడా జరిగింది. కాగా, జైపాల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా నియమితులవడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.