సోషల్ మీడియాలో సమయం వృథా చేసుకోకండి: కోహ్లీ సందేశం
- ఎవరయినా సోషల్ మీడియాకు కొంత సమయం మాత్రమే ఇవ్వాలి
- నేను కూడా ఒకప్పుడు సోషల్ మీడియాకి అధిక సమయం కేటాయించేవాడిని
- పిల్లలు వీడియో గేమ్స్కే పరిమితమై పోతున్నారు
- మైదానాల్లో ఆడుకోవాలి
అలాగే యువత సోషల్ మీడియాకి బానిసగా అయిపోతున్నారని చెప్పాడు. తన సందేశం కేవలం చిన్నారులకు, యువతకే కాదని దేశంలోని ప్రతి ఒక్కరికీ అని చెప్పాడు. ఎవరయినా సోషల్ మీడియాకు కొంత సమయం మాత్రమే ఇవ్వాలని చెప్పాడు. తాను కూడా ఒకప్పుడు సోషల్ మీడియాలో చాలా సమయం వృథా చేసేవాడినని ఆ తరువాత దానిలోంచి బయటకు వచ్చేశానని తెలిపాడు.