Telangana: ఉర్దూ మీడియం విద్యార్థులకు రేపటి నుంచి ఒంటిపూట బడులు

Half day schools for Urdu medium schools
షార్ట్స్‌లో చూడండి
రంజాన్ మాసం సందర్భంగా ఉర్దూ మీడియం స్కూళ్లకు రేపటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఉర్దూ మీడియం విద్యార్థులకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. నెలవంక కనిపించడంతో రేపటి నుంచి పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయని ముస్లిం మతపెద్దలు ప్రకటించారు.
Go Back to Shorts
Telangana
Revanth Reddy
Congress

More Telugu News