ఐటీ అండ... భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 591 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 163 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 2.86 శాతం వరకు పెరిగిన టెక్ మహీంద్రా షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (2.86%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.32%), ఎల్ అండ్ టీ (2.02%), ఐటీసీ (1.72%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.70%).
టాప్ లూజర్స్:
మారుతి సుజుకి (-1.85%), టాటా స్టీల్ (-1.49%), బజాజ్ ఫైనాన్స్ (-1.23%), యాక్సిస్ బ్యాంక్ (-0.68%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.67%).