Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు రాధాకిషన్ రావుకు మధ్యంతర బెయిల్

Radha Kishan Rao gets interim bail
షార్ట్స్‌లో చూడండి
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు కోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. ఆయన తల్లి సరోజినీదేవి ఆదివారం రాత్రి కరీంనగర్‌లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకు ఎస్కార్ట్‌తో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం ఇచ్చింది.
Go Back to Shorts
Phone Tapping Case
Radhakishan rao
Telangana

More Telugu News