భారత్-ఆసీస్ మధ్య విశాఖలో రెండో వన్డే.. 10 నుంచి టికెట్ల విక్రయం
- ఈ నెల 19న విశాఖలో రెండో వన్డే
- 10న ఆన్లైన్లో, 13న ఆఫ్లైన్లో టికెట్ల విక్రయం
- పేటీఎంలోనూ అందుబాటులో టికెట్లు
- టికెట్ కనీస ధర రూ. 600
ఆఫ్లైన్లో మూడు కేంద్రాల్లో టికెట్లు విక్రయిస్తామని, అయితే ఎక్కడెక్కడ అనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామన్నారు. పేటీఎంలోనూ టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ టికెట్ ధరలు వరుసగా.. రూ. 600, రూ.1500, రూ. 2 వేలు, రూ. 3 వేలు, రూ. 3,500, రూ. 6 వేలుగా నిర్ణయించారు.