ఢిల్లీలో డీకే అరుణ, ఈటల రాజేందర్... రేపు అమిత్ షా, జేపీ నడ్డాలతో కీలక భేటీ
- కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురితో భేటీ
- తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర మంత్రితో చర్చలు
- పార్టీలో చేరికలపై అమిత్ షా, నడ్డాలతో చర్చలు జరపనున్న తెలంగాణ నేతలు
ఈ క్రమంలో రేపు (మంగళవారం) ఈటల రాజేందర్, డీకే అరుణలు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో భేటీ కానున్నారు. తెలంగాణలో ఇతర పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరే విషయంపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.