దేశంలో కొత్తగా 2,706 కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!
- నిన్న కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,070
- ఇదే సమయంలో 25 మంది మృతి
- దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 17,698
ఇక ఇప్పటి వరకు 4,26,13,440 మంది కరోనా నుంచి కోలుకోగా.... 5,24,611 మంది మహమ్మారికి బలయ్యారు. దేశంలో కరోనా రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. క్రియాశీల రేటు 0.04గా ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1.93,31,57,352 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 2,28,823 మంది టీకా వేయించుకున్నారు.