తెలంగాణ ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రి శోభ కరంద్లాజే ప్రకటన
- తెలంగాణ ధాన్యం సేకరణపై తెలుగులో ట్వీట్
- ఖరీఫ్ ధాన్యం సేకరణపై వివరాల వెల్లడి
- 10.6 లక్షల మంది తెలంగాణ రైతులకు మద్దతు ధర దక్కిందని ప్రకటన
ఈ ధాన్యం సేకరణకు సంబంధించి తెలంగాణ రైతుల ఖాతాల్లో రూ.13,763.12 కోట్లకు పైగా నిధులు జమ చేశామని ఆమె వెల్లడించారు. ఈ విషయాన్ని తెలంగాణ ధాన్యం సేకరణపై కేంద్రం విడుదల చేసిన నివేదిక ద్వారా ఆమె తెలిపారు. అంతేకాకుండా ఈ విషయాన్ని ఆమె తెలుగులో తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.