Allu Arjun: 'వరుడు కావలెను' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా అల్లు అర్జున్

  • లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో వరుడు కావలెను
  • ప్రధానపాత్రల్లో నాగశౌర్య, రీతూ వర్మ
  • ఈ నెల 29న రిలీజ్
  • ప్రజాదరణ పొందిన పాటలు
 Allu Arjun will cherish Varudu Kavalenu pre release event

లక్ష్మీసౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య, రీతూ వర్మ జంటగా రూపుదిద్దుకున్న చిత్రం 'వరుడు కావలెను'. ఈ నెల 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో 'వరుడు కావలెను' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 27న నిర్వహించనుండగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నారు. ఈ మేరకు దర్శకురాలు లక్ష్మీ సౌజన్య సోషల్ మీడియాలో వెల్లడించారు. 'వరుడు కావలెను' చిత్రంలోని పాటలు ఇప్పటికే ప్రజాదరణ పొందాయి.

More Telugu News