ఉత్తరప్రదేశ్లో జడ్పీ చైర్ పర్సన్గా తెలంగాణ మహిళ శ్రీకళారెడ్డి
- యూపీ జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ తరపున విజయం
- జాన్పూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్గా ఎన్నిక
- సూర్యాపేట జిల్లాలోని రత్నవరం శ్రీకళారెడ్డి స్వగ్రామం
- యూపీ యువకుడిని పెళ్లాడి అక్కడికి వెళ్లిపోయిన వైనం
ఇటీవల జరిగిన జిల్లా పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆమె జాన్పూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. కాగా, శ్రీకళారెడ్డి తండ్రి కీసర జితేందర్రెడ్డి మాజీ ఎమ్మెల్యే.