1100 మంది భారతీయులకు వీసాలు జారీ చేసిన పాకిస్థాన్
- ఢిల్లీలోని పాక్ హై కమిషన్ వెల్లడి
- వైశాఖి పర్వదినం నేపథ్యంలోనే
- సిక్కులు తమ పవిత్ర స్థలాల్ని దర్శించుకునే అవకాశం
- ద్వైపాక్షిక ప్రొటోకాల్ అమలుకు నిదర్శనం
వీసాలు పొందిన వారి తీర్థయాత్ర విజయవంతంగా సాగాలని ఢిల్లీలోని పాక్ హైకమిషన్ ఆకాంక్షించింది. పుణ్యక్షేత్రాల సందర్శనకు భక్తులను అనుమతించాలన్న ద్వైపాక్షిక ప్రొటోకాల్ అమలులో భాగంగానే వీసాలు జారీ చేసినట్లు తెలిపింది.