ఇదేనా జగన్ చెప్పిన అవినాభావ సంబంధం?: నారా లోకేశ్
- నివర్ తుపానుతో ఏపీ రైతాంగానికి తీవ్ర నష్టం
- రైతులు సర్వం కోల్పోయారన్న లోకేశ్
- సాయం కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడి
- రైతుల కష్టం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని వ్యాఖ్యలు
- జగన్ మనసు కరగడం లేదంటూ ట్వీట్
ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి రైతులను ఆదుకోవాలని, వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, ఓ వీడియోను కూడా లోకేశ్ పంచుకున్నారు. తమ పంటలు వర్షానికి ఎలా దెబ్బతిన్నాయో రైతులు వివరించడాన్ని ఆ వీడియోలో చూడొచ్చు.