తన ప్రత్యర్థి నితీశ్ కుమార్ పై ఉల్లిగడ్డలు విసరడంపై తేజశ్వి యాదవ్ ఆగ్రహం
04-11-2020 Wed 15:19
- మధుబని ఎన్నికల ర్యాలీలో నితీశ్ పై ఉల్లిగడ్డలతో దాడి
- ఘటనను ఖండించిన తేజశ్వి
- మన పోరాటం సమస్యల పైన మాత్రమే అని వ్యాఖ్య

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. కీలక నేతలపై చెప్పులు విసరడం వంటి ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి స్థానం కోసం పోటీ పడుతున్న జేడీయూ అధినేత, ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ నేత తేజశ్విపై చెప్పులు విసిరిన ఘటనలు కలకలం రేపాయి.
ముఖ్యంగా ఎన్నికల ర్యాలీలో తేజశ్వి కంటే నితీశ్ కుమార్ నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా మధుబనిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో నితీశ్ పై దుండగులు ఉల్లిగడ్డలు విసిరారు. ఈ సందర్భంగా నితీశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా విసరండి అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తేజశ్వి యాదవ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
నితీశ్ పై ఉల్లిగడ్డలను విసిరిన ఘటనను తాను ఖండిస్తున్నానని తేజశ్వి చెప్పారు. మన ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడానికి వేరే విధానాలు కూడా ఉన్నాయని అన్నారు. తామంతా సమస్యలపై మాత్రమే పోరాటం చేస్తున్నామని... ఇలాంటి దాడులు సరికాదని చెప్పారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన నితీశ్ ప్రభుత్వం... ఉద్యోగాలను కల్పించలేదని విమర్శించారు. వరదల వల్ల అతలాకుతలమైన ప్రదేశాల్లో కూడా పరిస్థితిని పట్టించుకోలేదని చెప్పారు. మూడో విడత పోలింగ్ లో ఎక్కువ శాతం ఓటింగ్ నమోదవుతుందని అన్నారు. నితీశ్ ను ప్రజలు ఇంటికి పంపడం ఖాయమని చెప్పారు.
ముఖ్యంగా ఎన్నికల ర్యాలీలో తేజశ్వి కంటే నితీశ్ కుమార్ నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా మధుబనిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో నితీశ్ పై దుండగులు ఉల్లిగడ్డలు విసిరారు. ఈ సందర్భంగా నితీశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా విసరండి అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తేజశ్వి యాదవ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
నితీశ్ పై ఉల్లిగడ్డలను విసిరిన ఘటనను తాను ఖండిస్తున్నానని తేజశ్వి చెప్పారు. మన ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడానికి వేరే విధానాలు కూడా ఉన్నాయని అన్నారు. తామంతా సమస్యలపై మాత్రమే పోరాటం చేస్తున్నామని... ఇలాంటి దాడులు సరికాదని చెప్పారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన నితీశ్ ప్రభుత్వం... ఉద్యోగాలను కల్పించలేదని విమర్శించారు. వరదల వల్ల అతలాకుతలమైన ప్రదేశాల్లో కూడా పరిస్థితిని పట్టించుకోలేదని చెప్పారు. మూడో విడత పోలింగ్ లో ఎక్కువ శాతం ఓటింగ్ నమోదవుతుందని అన్నారు. నితీశ్ ను ప్రజలు ఇంటికి పంపడం ఖాయమని చెప్పారు.
More Telugu News

స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు
10 minutes ago

రామోజీ ఫిలింసిటీ, ఐఆర్ సీటీసీ మధ్య పర్యాటక ఒప్పందం
17 minutes ago



తొలి వన్డే.. భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలుతున్న జింబాబ్వే
55 minutes ago

బడ్జెట్ ధరలో రియల్ మీ నుంచి 5జీ ఫోన్
2 hours ago

నోరు చూసి ఆరోగ్యం ఏ పాటిదో తెలుసుకోవచ్చు..!
2 hours ago

వివో ఫ్లాగ్ షిప్ ఫోన్ వీ25 ప్రో విడుదల
3 hours ago


'సలార్'లో ఆయన విలనా? పోలీస్ ఆఫీసరా?
4 hours ago

మళ్లీ 10 వేలు దాటిన కరోనా కేసులు
4 hours ago

బాలీవుడ్ కి వెళుతున్న 'బింబిసార'
5 hours ago


Advertisement
Advertisement
Video News

State BJP leadership kept me silent, alleges Vijayashanti before media
1 minute ago
Advertisement 36

Live: Nagababu Press Meet
53 minutes ago

Amaravati JAC leaders announced to undertake the Maha Padayatra for the 2nd time
1 hour ago

Huge explosion at tiffin center in Gajuwaka, Visakha
1 hour ago

Press Meet: AP CID Chief PV Sunil Kumar speaks about TDP Forensic Report on Gorantla Madhav Video
1 hour ago

Drunk Man falls in drainage, shocking visuals
1 hour ago

10 students, teacher injured after escalator reverses at Banjara Hills RK Cinemax
2 hours ago

Akkineni Nagarjuna's 'The Ghost' promo is out, impressive
2 hours ago

Promo: Sudigali Sudheer appears on ETV 27th anniversary event 'Bhale Manchi Roju'
2 hours ago

Minister Roja gives strong counter to Balakrishna
3 hours ago

Jilted lover shoots class 9 studying girl, CCTV footage
3 hours ago

MLA Balakrishna makes strong comments on MP Gorantla Madhav
4 hours ago

Jabardasth Praveen's father passes away
4 hours ago

Minister Roja allegedly insisted protocol darshan for her followers in Tirumala
4 hours ago

Payal Rajput dances with hero Adi Saikumar, Sudheer Babu
5 hours ago

Ponguleti Srinivas Reddy daughter's wedding reception drone visuals
5 hours ago