నితీశ్ కుమార్ మళ్లీ సీఎం గానా?.. నెవ్వర్: చిరాగ్ పాశ్వాన్
- కావాలంటే రాసిస్తా
- ‘బీహార్ ఫస్ట్’ కావాలన్నదే నా లక్ష్యం
- అహంకారంతో విర్రవీగే నాయకులను ప్రజలను ఉపేక్షించరు
నితీశ్ కుమార్కు బీహార్ అభివృద్ధిపై ఎటువంటి రోడ్మ్యాప్ లేదన్న చిరాగ్.. ‘బీహార్ ఫస్ట్, బీహార్ ఫస్ట్’ అన్నదే తన లక్ష్యమని అన్నారు. మరోవైపు, మహాఘట్ బంధన్ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన తేజస్వీ యాదవ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, విద్య, వైద్యం, ద్రవ్యోల్బణం తదితర ఎజెండా ఆధారంగానే ప్రజలు ఓట్లు వేస్తారని అన్నారు.