Telangana: తెలంగాణలో 943కు చేరిన ‘కరోనా’ పాజిటివ్ కేసుల సంఖ్య

Telangana Media Bulletin report
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో ‘కరోనా’ పాజిటివ్ కేసుల సంఖ్య 943కు చేరింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మీడియా బులిటిన్ ను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. ఆసుపత్రుల్లో  725 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని, ఇప్పటి వరకు 194 మంది డిశ్చార్జి అయ్యారని, 24 మంది మృతి చెందారని పేర్కొంది.
Go Back to Shorts
Telangana
Corona Virus
Media Bulletin

More Telugu News