Telangana: తెలంగాణలో 943కు చేరిన ‘కరోనా’ పాజిటివ్ కేసుల సంఖ్య

  • మీడియా బులిటిన్ ను విడుదల చేసిన ప్రభుత్వం
  • ఆసుపత్రుల్లో  725 మంది బాధితులకు చికిత్స
  • ఇప్పటి వరకు 194 మంది డిశ్చార్జి..24 మంది మృతి  
Telangana Media Bulletin report

తెలంగాణలో ‘కరోనా’ పాజిటివ్ కేసుల సంఖ్య 943కు చేరింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మీడియా బులిటిన్ ను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. ఆసుపత్రుల్లో  725 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని, ఇప్పటి వరకు 194 మంది డిశ్చార్జి అయ్యారని, 24 మంది మృతి చెందారని పేర్కొంది.

More Telugu News