Samajvadi party: ములాయంసింగ్ యాదవ్ కు అస్వస్థత

షార్ట్స్‌లో చూడండి
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. కొన్ని రోజులుగా పొత్తికడుపు సంబంధింత సమస్యలతో ఇబ్బందిపడుతున్న ములాయం సింగ్ ను ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో ములాయం చేరినట్లు ఆయన సన్నిహితుల సమాచారం. మూడు రోజులుగా చికిత్స పొందుతున్న ములాయంను ఈరోజు డిశ్చార్జి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Go Back to Shorts
Samajvadi party
Mulayamsingh
Yadav
mumbai

More Telugu News