మరో ఇద్దరు విద్యార్థుల బలవన్మరణం... వరంగల్ లో సింధు, భువనగిరిలో మితి ఆత్మహత్య!
- రెండు సబ్జెక్టుల్లో ఫెయిలైన మితి
- నాలుగు రోజులుగా తీవ్ర మనస్తాపం
- ఉరివేసుకుని ఆత్మహత్య
- పురుగుల మందు తాగిన సింధు
మరో ఘటనలో వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన ఐరబోయిన సింధు (18) పురుగు మందు తాగింది. నిన్న మెదక్ జిల్లాలో రాజు అనే విద్యార్థి సైతం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. విద్యార్థులు తొందరపడి సూసైడ్ యత్నాలు చేయరాదని సీఎం కేసీఆర్ సహా, పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు నచ్చజెబుతున్నారు.