క్షణాల్లో నేలమట్టమైన భారీ వంతెన... వీడియో!
- సాంకేతికంగా నిర్మాణ పనులు
- 200 కిలోల బాంబులతో పేల్చివేత
- కొలంబియాలో ఘనత
చిరాగరా కానియన్ ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ వంతెన నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలోనే ఓ ప్రమాదంలో పది మంది కార్మికులు మృతి చెందారు. 2017 జనవరిలో జరిగిన ఈ ఘటనపై ఇంకా విచారణ జరుగుతూనే ఉండటం గమనార్హం. 446 మీటర్ల పొడవుండే ఈ బ్రిడ్జ్ డిజైన్ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించిన అధికారులు దీన్ని పేల్చి వేయాలని నిర్ణయించారు.