01 Mon 21:36 భారత్లో 'స్కోడా కొడియాక్ ఆర్ఎస్' బుకింగ్స్ ప్రారంభం.. కేవలం 50 కార్లు మాత్రమే! భారత్లో స్కోడా కొడియాక్ ఆర్ఎస్ పెర్ఫార్మెన్స్ ఎస్యూవీ బుకింగ్స్ ప్రారంభం తొలి దశలో కేవలం 50 యూనిట్లు మాత్రమే అమ్మకానికి 265 హెచ్పీ పవర్తో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ రూ. 55-60 లక్షల మధ్య ధర ఉండే అవకాశం, జులై 2న అధికారిక ప్రకటన కంప్లీట్లీ బిల్ట్ యూనిట్గా (సీబీయూ) ఇండియాకు దిగుమతి
02 Mon 21:32 భారతీయుడికి అరుదైన గౌరవం.. వాట్సాప్ సీఈవోగా కునాల్ షా వాట్సాప్కు కొత్త గ్లోబల్ హెడ్గా క్రెడ్ ఫౌండర్ కునాల్ షాకు చెందిన క్రెడ్ సంస్థలో 900 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టిన మెటా ప్రస్తుత హెడ్ విల్ క్యాత్కార్ట్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్న కునాల్ షా ఈ డీల్తో క్రెడ్ కంపెనీ విలువ 4.5 బిలియన్ డాలర్లకు చేరినట్లు అంచనా క్రెడ్ సీఈఓ పదవికి కునాల్ షా రాజీనామా, తాత్కాలిక సీఈఓ నియామకం
03 Mon 21:18 పురుషుల్లో మద్యపానం, మహిళల్లో స్మోకింగ్.. ఆరోగ్య సర్వేలో ఆందోళనకర విషయాలు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6లో కీలక విషయాలు వెల్లడి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పురుషుల మద్యపానం పెరుగుదల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ పెరిగిన పురుషుల మద్యం వినియోగం 13 రాష్ట్రాల్లో మహిళల్లో పొగాకు వాడకం అధికం
04 Mon 21:09 హైదరాబాదులో బసవవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవం.. హాజరైన సీఎం చంద్రబాబు హైదరాబాద్లో ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు డబ్బు లేదనే కారణంతో ఏ రోగికి చికిత్స ఆగకూడదన్నదే లక్ష్యమన్న బాలకృష్ణ అమరావతిలోనూ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మిస్తున్నామని వెల్లడి ఇప్పటివరకు 3.75 లక్షల మందికి ఓపీ సేవలు అందించినట్లు వివరణ
05 Mon 20:56 ఢిల్లీలో మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లను సత్కరించిన మంత్రి నారా లోకేశ్ మంగళవారం నాడు పద్మశ్రీ పురస్కారాలు అందుకోనున్న మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ తెలుగు సినిమాకు వన్నెతెచ్చారని నటులను కొనియాడిన మంత్రి లోకేశ్ ఈ సత్కారంలో పాల్గొన్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు ఎన్టీఆర్తో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మురళీమోహన్, రాజేంద్రప్రసాద్
06 Mon 20:43 యూఏఈకి బ్రహ్మోస్ క్షిపణులు.. చర్చలు జరుపుతున్న భారత్! యూఏఈకి బ్రహ్మోస్ క్షిపణి అమ్మకంపై భారత్ చర్చలు ఆకాశ్తీర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్పైనా చర్చలు రక్షణ సామర్థ్యం పెంచుకునేందుకు యూఏఈ ఆసక్తి చర్చలు ప్రాథమిక దశలో ఉన్నా వేగంగా పురోగతి భారత్ ఆయుధ ఎగుమతులకు పెరుగుతున్న డిమాండ్
07 Mon 20:34 వెంకటేశ్-కల్యాణ్ రామ్ సినిమా పేరుతో మోసం.. నమ్మొద్దని హెచ్చరించిన నిర్మాతలు వెంకటేశ్, కల్యాణ్ రామ్ సినిమా పేరుతో నకిలీ క్యాస్టింగ్ కాల్స్ మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన నిర్మాణ సంస్థ వ్యక్తిగత వివరాలు, డబ్బులు ఇవ్వొద్దని చిత్రబృందం సూచన సోమవారం నుంచి ప్రారంభమైన సినిమా రెగ్యులర్ షూటింగ్ సంక్రాంతికి సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు
08 Mon 20:26 ఢిల్లీలో మీకు స్పెషల్ ట్రీట్మెంట్ నిజమేనా? అంటూ ఆర్నాబ్ గోస్వామి ప్రశ్న... సూటిగా బదులిచ్చిన లోకేశ్ ఢిల్లీలో టీడీపీకి ప్రత్యేక గుర్తింపుపై స్పందించిన నారా లోకేశ్ ఎక్కువ ఎంపీలుంటే మాట గట్టిగా వినిపించడానికి వీలవుతుందన్న ఏపీ మంత్రి అమరావతి పూర్తిగా స్వీయ-నిధులతో నిర్మించే ప్రాజెక్ట్ అని వెల్లడి సీఎం చంద్రబాబు ఐటీ, ఏఐ, క్వాంటం అన్నీ ఆయనేనని చమత్కారం రియల్ టైమ్ గవర్నెన్స్తో పాలనలో పారదర్శకత తెస్తున్నామన్న లోకేశ్
09 Mon 20:24 మూడేళ్ల తర్వాత ఇంటికి.. యువతికి కుటుంబం అదిరిపోయే స్వాగతం! మూడేళ్ల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన యువతి కుటుంబ సభ్యుల నుంచి భావోద్వేగభరిత స్వాగతం దిష్టి తీసి, హారతి ఇచ్చి సంప్రదాయబద్ధంగా ఆహ్వానం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
10 Mon 20:09 మూడు 'S'లే మా బలం... రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్లో మంత్రి లోకేశ్ ఢిల్లీలో మీడియా కాంక్లేవ్ వేగం, స్థిరత్వం, సేవ అనే మూడు 'S'ల వల్లే ఏపీకి పెట్టుబడులన్న లోకేశ్ 2047 నాటికి రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి 2028 నాటికి అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని ధీమా