Mon 19:12 ఐపీఎల్ లో రేపటి నుంచి ప్లేఆఫ్స్.. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ, గుజరాత్ అమీతుమీ.. బలాబలాలు ఇవిగో! ఫైనల్లో నేరుగా చోటు కోసం ఆర్సీబీ, గుజరాత్ మధ్య క్వాలిఫయర్-1 పోరు లీగ్ దశలో చెరో 18 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఆర్సీబీ బ్యాటింగ్ ఫామ్కు, గుజరాత్ బౌలింగ్ పటిష్టతకు అసలైన పరీక్ష ధర్మశాల మైదానం ఛేజింగ్ జట్లకు అనుకూలమన్న రికార్డు కోహ్లీ వర్సెస్ రబాడ, గిల్ వర్సెస్ హేజిల్వుడ్ పోరుపై సర్వత్రా ఆసక్తి Read full story
Mon 19:11 పోక్సో కేసులో దోషికి రెండు మరణశిక్షలు విధిస్తూ కోర్టు తీర్పు తమిళనాడులో కీలక తీర్పు వెలువరించిన పోక్సో కోర్టు విద్యార్థినిపై అత్యాచారం, అతి దారుణంగా హత్య అరుదైన కేసుగా పేర్కొన్న పోక్సో కోర్టు Read full story
Mon 18:47 రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్సలెన్స్ అవార్డులు... విజేతలు వీరే! ముంబైలోని వెస్టిన్ హోటల్లో ఘనంగా 'రియల్ ఎస్టేట్ క్వాలిటీ ఎక్సలెన్స్ అవార్డ్స్' ప్రదానం ప్రముఖ బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పురస్కారాల అందజేత యాడ్సింక్ అడ్వర్టైజింగ్ ఆధ్వర్యంలో, టైమ్స్ నౌ మీడియా భాగస్వామ్యంతో కార్యక్రమం ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రత్యేక ప్యానెల్ చర్చ Read full story
Mon 18:46 తెలంగాణలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం.. కూలిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం ఘట్కేసర్లో వడగళ్ళ వర్షం మార్కెట్ యార్డులు, ధాన్యం సేకరణ కేంద్రాల్లో తడిచిన ధాన్యం Read full story
Mon 18:29 ఎన్నారై వివాహాలు.. కొందరి పాలిట ఉచ్చుగా మారుతున్నాయా? ఎన్నారై వివాహాలు కొందరి మహిళల పాలిట ఉచ్చుగా మారుతున్నాయన్న పోస్ట్ వైరల్ విదేశంలో ఒంటరితనం, 24 గంటల ఇంటి పనులతో నరకం చూశానన్న మహిళ భారత సంస్కృతి పేరుతో అత్తమామల వేధింపులు ఎదుర్కొన్న వైనం కుటుంబ ఒత్తిళ్ల కారణంగా చాలామంది మహిళలు మౌనంగా భరిస్తున్నారని చర్చ Read full story
Mon 18:17 చిరంజీవి అన్ని అంశాలను సానుకూలంగా విన్నారు... రెండ్రోజుల్లో పరిష్కారం: దిల్ రాజు చిరంజీవిని కలిసిన ఎగ్జిబిటర్లు, నిర్మాతలు చిరంజీవి దృష్టికి పర్సంటేజీ విధానం చిరంజీవి అన్ని విషయాలను సానుకూలంగా విన్నారన్న దిల్ రాజు Read full story
Mon 18:13 జెన్-జీ కలల సాకారం... సీఎం చంద్రబాబు సమక్షంలో మెటా, అమెజాన్తో ఒప్పందాలు ఎంఎస్ఎంఈ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్కు చేర్చేందుకు మెటా, అమెజాన్తో ఒప్పందాలు రాష్ట్రవ్యాప్తంగా 38 కొత్త ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్కులకు వర్చువల్గా శంకుస్థాపన రూ.200 కోట్లతో ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్, రూ.300 కోట్లతో సీఎం ఎంట్రప్రెన్యూర్ ప్రోగ్రామ్ రాష్ట్రం నుంచి 100 యూనికార్న్ కంపెనీల ఏర్పాటు లక్ష్యమన్న సీఎం చంద్రబాబు సైనింగ్, గ్రౌండింగ్, ఓపెనింగ్ విధానంతో పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేస్తామన్న ప్రభుత్వం Read full story
Mon 18:11 గొడ్డలి పార్టీకి గత ఎన్నికల్లో ప్రజలు సరైన బుద్ధి చెప్పారు: అచ్చెన్నాయుడు కమీషన్ల కోసం జగన్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను వేధించిందన్న అచ్చెన్నాయుడు నాకెంత.. నీకెంత అంటూ దోచుకున్నారని విమర్శ కూటమి ప్రభుత్వంలో రూ. 23 లక్షల పెట్టుబడులు వచ్చాయని వెల్లడి Read full story
Mon 17:55 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన వామపక్షాలు సీఎంతో సీపీఎం, సీపీఐ బృందాలు వేర్వేరుగా భేటీ రైతులు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేస్తున్నామన్న సీఎం ధాన్యం కొనుగోలు, మూసీ ప్రక్షాళన, విద్యారంగంపై వారి మధ్య చర్చ Read full story
Mon 17:53 సినీ నటి రంభ కుటుంబంలో తీవ్ర విషాదం రంభ తండ్రి వెంకటేశ్వరరావు కన్నుమూత నువ్వు లేకుండా నేను లేను నాన్నా అంటూ రంభ భావోద్వేగం మీరు లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరన్న రంభ Read full story