Wed 18:58 అమరావతి బిల్లుకు లోక్సభ ఆమోదం.. ఇది చారిత్రాత్మక ఘట్టమన్న పవన్ కల్యాణ్ లోక్సభలో అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లుకు ఆమోదం ఇది ప్రజా విజయం అంటూ పవన్ కల్యాణ్ ప్రకటన 33 వేల ఎకరాలిచ్చిన రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు వెల్లడి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబులకు హృదయపూర్వక కృతజ్ఞతలు పెట్టుబడిదారుల్లో కొత్త విశ్వాసం ఏర్పడిందన్న డిప్యూటీ సీఎం Read full story
Wed 18:42 చండీగఢ్ బీజేపీ కార్యాలయం వద్ద పేలుడు పార్క్ చేసి ఉంచిన స్కూటీలో పేలుడు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు బృందాలు, అగ్నిమాపక సిబ్బంది భారీ మొత్తంలో నష్టం జరగలేదన్న బీజేపీ నాయకులు Read full story
Wed 18:29 అనిల్ అంబానీ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు... తాజాగా కేసు నమోదు చేసిన సీబీఐ ఎల్ఐసీకి రూ.3,750 కోట్ల నష్టం కలిగించారన్న ఆరోపణలు రిలయన్స్ కమ్యూనికేషన్స్, అనిల్ అంబానీపై సీబీఐ కేసు నమోదు తప్పుడు సమాచారంతో రూ.4,500 కోట్ల ఎన్సీడీలు విక్రయించారని ఫిర్యాదు ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక ఆధారంగా ఫిర్యాదు చేసిన ఎల్ఐసీ ఇప్పటికే పలు బ్యాంకుల మోసం కేసులను ఎదుర్కొంటున్న ఆర్కామ్ Read full story
Wed 18:28 బెంగళూరులో తెలంగాణ టెక్కీ దంపతుల ఆత్మహత్యలో కొత్త కోణాలు ఏడాదికి పైగా ఉద్యోగం కోసం వెతుకుతున్న భానుచందర్ రెడ్డి చాలాకాలంగా ఉద్యోగం లేకపోవడంతో తోడైన ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు Read full story
Wed 18:14 ఓటీటీకి వచ్చేస్తున్న 'వధ్ 2' గతంలో హిట్ కొట్టిన 'వధ్' సీక్వెల్ గా రూపొందిన 'వధ్ 2' క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో పలకరించిన కంటెంట్ ఈ నెల 3వతేదీ నుంచి స్ట్రీమింగ్ Read full story
Wed 18:09 ఒంటిమిట్ట చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఒంటిమిట్ట కోదండరామ స్వామి కల్యాణోత్సవానికి హాజరుకానున్న సీఎం చంద్రబాబు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాల సమర్పణ లక్షలాది భక్తుల కోసం టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు వేడుకకు 5 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు Read full story
Wed 17:55 ఇరాన్ మిస్సైళ్లు యూరప్ను కూడా తాకగలవు: మార్కో రూబియో యూరప్ను తాకగల క్షిపణులను ఇరాన్ అభివృద్ధి చేసిందన్న రూబియో అణుబాంబు తయారీకి ఇరాన్ అత్యంత సమీపంలో ఉందని వెల్లడి ఇరాన్పై సైనిక చర్య విజయవంతంగా సాగుతోందన్న అమెరికా చర్చలకు సిద్ధమేనని, కానీ షరతులు వర్తిస్తాయని స్పష్టం హోర్ముజ్ జలసంధిలో జోక్యం చేసుకోవద్దని ఇరాన్కు హెచ్చరిక Read full story
Wed 17:53 మా అల్లుడు తులం బంగారం అడుగుతున్నాడు: తలసాని శ్రీనివాస్ యాదవ్తో మహిళ సికింద్రాబాద్లోని తహసీల్దారు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ప్రభుత్వం తులం బంగారం ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించిన మహిళ ఆ బంగారం ఇస్తామని చెప్పడంతో అల్లుడు అడుగుతున్నాడన్న మహిళ Read full story
Wed 17:39 తెలంగాణ నేపథ్య కథతో సుకుమార్ నిర్మాణంలో సినిమా సుకుమార్ నిర్మాతగా నూతన చిత్రం హీరోగా నటించనున్న ప్రియదర్శి బన్నీవాస్తో, సుకుమార్ సంయుక్త నిర్మాణం Read full story
Wed 17:38 తెలంగాణలో మీ సేవ కేంద్రాల్లో ఛార్జీల పెంపు.. నేటి నుంచి అమలు ఆయా సర్వీసులపై 50 శాతం మేర పెరిగిన ధరలు 'ఏ' కేటగిరీ కింద వచ్చే సేవలపై ఛార్జీలు రూ.62కు పెంపు 'బీ' కేటగిరీ కింద వచ్చే సేవలపై ఛార్జీలు రూ.80కు పెంపు Read full story