-
ఏపీ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించిన పేర్ని నాని
- పయ్యావుల కేశవ్ను అప్పుల మంత్రిగా అభివర్ణించిన పేర్ని నాని
- లక్ష కోట్లే అప్పు చేసినట్టు తప్పుడు లెక్కలు చెబుతున్నారని విమర్శ
- రాష్ట్రంలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయని ఆవేదన
- లోకేశ్ ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్లి క్రికెట్ చూస్తున్నారని ఆరోపణ
Read full story
-
ఏపీఎస్పీ సిబ్బందికి ప్రమోషన్లు... మంత్రి నారా లోకేశ్ చొరవతో 300 కుటుంబాల్లో ఆనందం
- ఏపీఎస్పీలో 300 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఆర్ఎస్ఐలుగా పదోన్నతులు
- ప్రజాదర్బార్లో సిబ్బంది వినతికి మంత్రి లోకేశ్ సానుకూల స్పందన
- ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యకు కూటమి ప్రభుత్వంలో పరిష్కారం
- అండగా నిలిచిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీఎస్పీ సిబ్బంది
Read full story
-
సమ్మె నోటీసు ఇచ్చిన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ
- ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంతో పాటు వివిధ డిమాండ్లపై నోటీసు
- సమ్మె తేదీపై 14 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
- ఆర్టీసీ ఎండీ అందుబాటులో లేకపోవడంతో పేషీలో నోటీసులు
Read full story
-
హిడ్మాను చిత్రహింసలకు గురి చేసి చంపేశారు: దేవ్జీ
- ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత దేవ్జీ
- హిడ్మాది వంద శాతం బూటకపు ఎన్కౌంటర్ అని వెల్లడి
- దోపిడీ ఉన్నంత కాలం ఉద్యమం కొనసాగుతుందని వ్యాఖ్య
- ఎన్నికల్లో తాను పోటీ చేయబోనన్న దేవ్జీ
Read full story
-
హ్యుండాయ్ వెర్నా 2026 మోడల్ వచ్చేసింది... అదిరిపోయే ఫీచర్లు ఇవిగో!
- భారత్లో 2026 హ్యుండాయ్ వెర్నా ఫేస్లిఫ్ట్ విడుదల
- ప్రారంభ ధర రూ. 10.98 లక్షలు, ఆరు కొత్త వేరియంట్లు
- బేస్ మోడల్ నుంచే ప్రామాణికంగా ఆరు ఎయిర్బ్యాగ్లు
- లెవల్-2 అడాస్, 360-డిగ్రీ కెమెరా వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు
- రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో కొత్త వెర్నా
Read full story
-
రేవంత్ రెడ్డి బినామీ కంపెనీపై కేసులను ప్రభుత్వం తారుమారు చేసింది: అమిత్ షాకు కేటీఆర్ లేఖ
- కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్పై కేసులను ప్రభుత్వం తారుమారు చేసిందని ఆరోపణ
- రేవంత్ రెడ్డి బినామీ వ్యాపారాలు నిర్వహిస్తున్నారని అమిత్ షాకు లేఖ
- లేఖ ప్రతులను మరికొందరు కేంద్రమంత్రులకు పంపించిన కేటీఆర్
Read full story
-
84 మంది నావికుల మృతదేహాలను ఇరాన్ కు పంపించిన శ్రీలంక
- శ్రీలంక తీరంలో అమెరికా దాడిలో మరణించిన ఇరాన్ సైనికులు
- 84 మృతదేహాలను ప్రత్యేక విమానంలో స్వదేశానికి తరలింపు
- మార్చి 4న ఐరిస్ డేనా నౌకను టార్పెడోతో ముంచేసిన అమెరికా
- దాడి గురించి తమకు ముందుగా సమాచారం లేదన్న శ్రీలంక
- ఈ ఘటనలో 32 మందిని ప్రాణాలతో కాపాడినట్లు వెల్లడి
Read full story
-
వంటగ్యాస్ కొరత ఆందోళనలు... మరోసారి స్పందించిన కేంద్రం
- వంటగ్యాస్ గురించి ఆందోళన అవసరం లేదన్న కేంద్ర ప్రభుత్వం
- అవసరం లేకపోయినా ఆందోళనలతో బుక్ చేయవద్దని సూచన
- ఎల్పీజీ ఉత్పత్తిని సుమారు 30 శాతం పెంచామన్న కేంద్రం
Read full story
-
అల్లు సినిమాస్ కట్టడానికి రెండు కారణాలున్నాయి: అల్లు అరవింద్
- కోకాపేటలో ఘనంగా ప్రారంభమైన అల్లు సినిమాస్
- ఈ థియేటర్ తన రెండేళ్ల శ్రమ అన్న అల్లు అరవింద్
- సూళ్లూరుపేటలో నిర్మించిన భారీ థియేటర్ తనకు ఒక ప్రేరణ అని వెల్లడి
Read full story
-
హెచ్జే దొర మృతి వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది: చంద్రబాబు
- ఈరోజు కన్నుమూసిన ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్జే దొర
- ఏపీ పోలీస్ కు బ్రాండ్ క్రియేట్ చేయడంలో కీలకపాత్ర పోషించారన్న చంద్రబాబు
- నక్సల్స్ పరిష్కారంలో ఎంతో సమర్థవంతంగా వ్యవహరించారని కితాబు
Read full story
-
స్టాక్ మార్కెట్లో బ్లాక్ ఫ్రైడే.. ఒక్కరోజే రూ.10 లక్షల కోట్లు ఆవిరి!
- పశ్చిమాసియా ఉద్రిక్తతలతో కుప్పకూలిన సూచీలు
- ఆల్ టైమ్ కనిష్ఠానికి పడిపోయిన రూపాయి విలువ
- రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడుల అమ్మకాలు
- 100 డాలర్లు దాటిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర
Read full story
-
అసోం నుంచి తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే అమృత్ భారత్ రైలు ప్రారంభం
- అసోంలోని కామాఖ్య పుణ్యక్షేత్రం-చర్లపల్లి మధ్య రైలు సేవలు
- ఈశాన్య ప్రాంతాల వైపు వెళ్లే ప్రయాణికులకు తక్కువ ఛార్జీతో ప్రయాణం
- ఏపీ, తెలంగాణలలోని పలు స్టేషన్లలో ఆగనున్న అమృత్ భారత్ ఎక్స్ప్రెస్
Read full story
-
'సూపర్ వెల్లి'... కొత్త జానర్ ట్రై చేస్తున్న ఆదా శర్మ
- సూపర్ ఉమన్ అవతారమెత్తిన నటి అదా శర్మ
- ఆమె కొత్త చిత్రానికి ‘సూపర్ వెల్లి’ అనే టైటిల్ ఖరారు
- సోమరితనం, గందరగోళంతో ఉండే పాత్రలో అదా
- ‘ది కేరళ స్టోరీ’ తర్వాత పూర్తి భిన్నమైన జానర్లో సినిమా
Read full story
-
ఆడి బాటలోనే మెర్సిడెస్ బెంజ్... భారత్ లో పెరగనున్న కార్ల ధరలు
- మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరలు 2 శాతం పెంపు
- ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి
- ముడిసరుకుల ధరలు, రూపాయి విలువ క్షీణతే కారణం
- ఇప్పటికే ఆడి ఇండియా ధరల పెంపు
Read full story
-
ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ... రాష్ట్రంలో భారీగా భూ కేటాయింపులు... పరిశ్రమలు, విద్యాలయాలకు పెద్దపీట
- జల జీవన్ మిషన్కు రూ.9,355 కోట్లు, పోలవరం పనుల వేగవంతానికి అదనపు నిధులు
- కడప జిల్లాలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్కు 424 ఎకరాల భూమి కేటాయింపు
- గిరిజన రైతులకు డ్రిప్ ఇరిగేషన్పై 100 శాతం సబ్సిడీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
- ఉద్యోగంలో ఉన్న మహిళల కోసం రాష్ట్రవ్యాప్తంగా 30 'సఖీ నివాస్' హాస్టళ్ల ఏర్పాటు
- వివిధ ప్రాంతాల్లో కొత్తగా మూడు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
Read full story