వాలెంటైన్స్ డే నేపథ్యంలో వీహెచ్ పీ ప్రకటన
- ఫిబ్రవరి 14 అంటే ప్రేమికుల రోజు మాత్రమే కాదన్న వీహెచ్ పీ నేత
- పుల్వామా అమరుల సంస్మరణ దినోత్సవం అని వెల్లడి
- కొవ్వొత్తుల ర్యాలీ చేపడుతున్నట్టు ప్రకటన
ప్రేమ ముసుగులో అనైతిక చర్యలకు పాల్పడుతున్న యువత ఇకనైనా మేలుకోవాలని, విజ్ఞతతో వ్యవహారించాలని బాలస్వామి స్పష్టం చేశారు. ఇవాళ పుల్వామా అమరుల ఆత్మ శాంతి కోసం కొవ్వొత్తులతో సంస్మరణ ర్యాలీ చేపడుతున్నామని వెల్లడించారు.