సూర్యాపేట బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్!
- విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలింపు
- చికిత్స పొందుతున్న బాలికలను పరామర్శించిన ఆర్డీవో, వైద్యాధికారి
- వసతి గృహానికి చేరుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు
కొంతమంది విద్యార్థినులు వాంతులు చేసుకోవడంతో వారిని మొదట అర్బన్ హెల్త్ సెంటర్కు తరలించారు. అనంతరం వారిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు వసతి గృహానికి చేరుకున్నారు.