కొత్తగా బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డికి టీటీడీ పాలకమండలిలో చోటు
- ఇటీవల 24 మందితో టీటీడీ పాలకమండలి నియామకం
- చైర్మన్ గా బీఆర్ నాయుడు
- నేడు టీటీడీ పాలకమండలి సభ్యుల పూర్తి జాబితా విడుదల
తాజాగా, మరో నలుగురిని ఎక్స్ అఫిషియో మెంబర్లుగా నియమించారు. ఎక్స్ అఫిషియో మెంబర్లుగా రెవెన్యూ శాఖ కార్యదర్శి, విజయవాడ పరిధి దేవాదాయ శాఖ కమిషనర్, తుడా చైర్మన్, టీటీడీ ఈవో వ్యవహరిస్తారు.
