ప్రభుత్వ లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు.. తెలంగాణ సర్కారు నిర్ణయం
- సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ప్రస్తుతం ఢిల్లీలో సీఎం రేవంత్
- అక్కడి నుంచే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఆదేశాలు
- అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని రంగారెడ్డి కలెక్టర్కు సీఎస్ ఆదేశాలు
ఈ నేపథ్యంలో అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్కు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఓ మీడియా దిగ్గజానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుండటం దేశంలో ఇదే తొలిసారి.