ఆసుపత్రుల్లోని క్యాంటీన్లకు బిల్లులు చెల్లించలేదంటూ హరీశ్ రావు ఆగ్రహం
- ఆసుపత్రుల్లోని క్యాంటీన్లకు రూ.20 కోట్ల బిల్లులు చెల్లించలేదని మండిపాటు
- ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రోగులు, డాక్టర్లకు ఆహారం అందటం లేదన్న హరీశ్ రావు
- వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాంటీన్లకు బకాయిలు చెల్లించకపోవడంతో పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారని ఓ పత్రికా కథనాన్ని ఆయన తన ట్వీట్లో అటాచ్ చేశారు.